పెళ్లి అనగా కొత్త పెళ్లి కూతురుపైనే శ్రద్ధంతా. ఇంటికి వచ్చే కోడలిపై ఎన్నో కలలుకంటారు అత్తమామలు. కొడుకు బాధ్యతలతో పాటు ఇతర బాధ్యతను అప్పగించేసి రామా, కృష్ణ అనుకుంటూ ఓ మూలన కూర్చుందామని అనుకుంటారు.
ఇటీవల కొంతమంది ఈజీ మనీ ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు.
ఒక్కొక్క సారి మనం చేసే కొన్ని పనులు.. ప్రాణం మీదకు తెస్తాయంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాలను స్వయంగా రుచిచూడడమో, లేదో వినడమో, చదవడమో చేస్తాం. ఇదీ అటువంటి వార్తే. ఇనుమును దొంగలించడానికి పోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు నలుగురు దొంగలు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షాహదోల్ జిల్లాలోని ధన్ పుని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో ఉంచిన ఇనుమును దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పథకం వేసుకుంది. […]
మధ్యకాలంలో కేటుగాళ్లు ఎక్కువయ్యారు. దొంగతనాలు చేయడానికి కొత్త కొత్త పధకాలు రచిస్తున్నారు. దొంగతనాలు చేయాడానికి కొత్త రకం జాబ్స్ ను క్రియోట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఆ జాబ్ ఏమిటంటే..పార్కింగ్ ఏరియా నుంచి తీసినంత ఈజీగా బైక్ను తీయాలి. ఆ తర్వాత ఎవ్వరికి డౌట్ రాకుండా కొట్టేయాలి. ఆ తర్వాత ఆ బైక్ను జాబ్ ఇచ్చిన యాజమాన్యానికి అప్పగించాలి. అలా చేసినందుకు వేలలో జీతం ఇస్తారు. నిరుద్యోగ యువకులను ఉపయోగించుకుని ఈ దందా నిర్వహిస్తున్నారు. అయితే ఇదంతా ఎక్కడ […]