ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ట్రైన్ యాక్సిడెంట్లో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రమాదానికి గురైన రైళ్లలో తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఈ సృష్టిలో అత్యంత దారుణమైన స్థితి ఏదైనా ఉంటే అది పేదరికంలో బతకటమే. పేదరికం ద్వారా కలిగే ఆకలి బాధ మనిషిని యోగిలా మారుస్తుంది లేదా మృగంలా మారుస్తుంది. కన్నబిడ్డల్ని సైతం అమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం రాయసీమలోని ఓ మూడు జిల్లాల్లో ఇదే జరుగుతోంది. తమ ఆకలి తీర్చుకోవటానికి కొన్ని కుటుంబాలు తమ ఆడ బిడ్డల్ని రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారు. దళారుల మాటలు విని తమ బిడ్డల్ని నరక కూపంలోకి తోసేస్తున్నారు. బాల్యం చీకటి కొంపలకు […]
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో అమెరికా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గడ్డ కట్టే చలికి బయటకు రాలేక.. తినడానికి ఏమీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కొన్ని అడుగుల లోతు మేర మంచు పేరుకుపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. చాలా మంది వాహనదారులు కార్లలోనే చిక్కుకుపోతున్నట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. రెండు రోజులుగా ప్రజలు […]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు ప్రజలందరికీ శుభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అన్నీ శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఉగాది.. ఈ ఏడాది శుభకృత్ నామధేయంతో రావడం మరింత సంతోషంగా ఉందని అన్నారు. శుభకృత్ ఉగాది ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ ఏడాది పుష్కలంగా పంటలు పండి అన్నదాతల కష్టాలు తీరాలని.. వ్యాపారాలు […]