తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించారు.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు.
తెలగాణ రాష్ట్రంలో మరో అద్భుత కట్టడం ఏర్పాటు అయ్యింది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వదించారు.
తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నిర్మించిన విషయం తెలిసిందే. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
నూతన సచివాలయం ప్రారంభోత్సవం దృష్ట్యా ఆదివారం హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కావున వాహనదారులు అందుకు సహకరించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడాలని మనవి.
రోడ్డు వెడల్పుకు అడ్డొచ్చాయని మహనీయుల విగ్రహాలు తొలగింపు చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. తెలంగాణ నూతన సచివాలయం ముందే జరిగింది. ఈ చర్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.