బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 27న సమ్మెకు దిగనున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె చేయనున్నారు. అన్ని యూనియన్ల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లును వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చిన బ్యాంకు ఉద్యోగులు.. ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె […]
ఏపీలో పీఆర్సీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు.. సమ్మె బాట పట్టనున్నట్లు తెలిపారు. పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఫిబ్రవరి 7 […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే పీఆర్సీ అనంతరం వేతనాలు పెరుగుతాయి.. కానీ ఏపీలో మాత్రం పీఆర్సీ ప్రకటన అనంతరం జీతాలు తగ్గుతున్నాయిని.. అసలు ఇదేం పీర్సీ అని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ.. ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. అంతేకాక పీఆర్సీకి జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా […]
చాలా నగరాల్లో కరోనాతో లాక్డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి […]
Preview in new tab ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. సంవత్సరానికి పైగా జరుగుతోన్న ఈ నిరసనల సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు రైతులు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్బంధించారు. రైతుల నిరసనను పోలీసులు […]