పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. పరీక్షలు సులువుగా రాసేలా విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరీక్ష పేపర్లలో ఇది వరకూ ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి దాన్ని మరింత సరళీకృతం చేసింది.
ఏపీలో సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 6లక్షల 15వేల మంది పరీక్షలకు హాజరవ్వగా 4లక్షల 14వేల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఫలితాల్లో బాలికలదే పైచేయి. 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదు. ఈ క్రమంలో వచ్చే నెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు రేపటి నుంచే […]
సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విద్యార్థుల ఉన్నతంగా తీర్చి దిద్దడంలో వారిదే కీలక పాత్ర. విద్యార్థులకు గురువులే ఆదర్శంగా నిలబడాలి.చాలా మంది ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ కొందరు ఉపాధ్యాయు చేసే పని గురువు స్థానాన్నికి మాయని మచ్చ తెస్తుంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విపరీతంగా కొట్టం వంటివి అనేక ఘటనలు జరుగుతున్నాయి.అయితే తాజాగా ఓ ఉపాధ్యాయుడు పూటుగా మద్యం తాగా పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ కి వెళ్లాడు. […]
ప్రతి ఏడాది ఎంతో మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసి మంచి స్కోర్ సాధిస్తూంటారు. అలా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు చాలా కష్టపడుతుంటారు. అలా కష్టపడి చాలా మంది విద్యార్థులు మంచి స్కోరే సాధిస్తారు. కానీ 600కు 600మార్కులు సాధించడం అనేది సాధ్యమయ్యే పనేనా? కానీ ఓ వ్యక్తికి టెన్త్ లో నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి. సదరు వ్యక్తి అటెండరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా ఈ విషయం వెలుగులోకి […]
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సి , ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. అయితే 20 వ తేదీ జరగనున్న ఒకేషనల్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటలకు పరీక్ష […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వెనుకడుగు వేసింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పరీక్షల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. […]