స్టైల్ లో గానీ, డైలాగ్ డెలివరీలో గానీ రజినీకాంత్ ని బీట్ చేసే హీరో ఎవరూ లేరు. అందుకే 72 ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. అయితే సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రజినీ మాట్లాడే మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా రజినీకాంత్ మాట్లాడిన స్పీచ్ ఒకటి వైరల్ అవుతోంది.
హైపర్ ఆది మరోసారి పవర్ ఫుల్ స్పీచ్ తో వావ్ రెచ్చిపోయాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్.. ఇలా ముగ్గురికి ఓ రేంజులో మాస్ ఎలివేషన్స్ ఇచ్చేలా మాట్లాడాడు. ఇప్పుడు ఇది మెగా అభిమానులని ఫుల్ ఖుషీ చేస్తోంది.
ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అంతకంటే ముందు ఫ్యాన్స్ ని కలిశాడు. తన స్పీచ్ తో అందరినీ ఎమోషనల్ చేసేశాడు.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. చదువుల ఒత్తిడి కారణంగా తన ప్రాణాలను తీసుకున్నాడు సాత్విక్. అయితే ఈ క్రమంలోనే నాగచైతన్య ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.