ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖం చూపెట్టకుండా తప్పించుకు తిరుగుతూ ఆ తర్వాత ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే లీడర్లకు జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆపదలో ఆదుకోని నాయకులను ప్రజలు నమ్మరు. ఇదే కోవకు చెందిన ఘటనలో ఓ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు.
ఈ మద్య కాలంలో మెట్రో ట్రైన్ లో ప్రయాణికులు కొంతమంది చేస్తున్న చిత్ర విచిత్ర విన్యాసాలు, అసభ్యకరమైన పనుల వల్ల తోటి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం అని అంటారు. కానీ కట్నకానుకలు లేని పెళ్లిళ్లు ఉండవంటే అతిశయోక్తి ఉండదు. పెళ్లికి ముందే ఇరు కుటుంబ సభ్యులు కట్నకానుకల గురించి ఖరారు చేసుకొని పెళ్లితంతు ముగిస్తారు.
Bihari Bride Sister Slaps Bride Groom On Stage: ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాలు.. వైరల్ న్యూస్కి వేదికలుగా మారుతున్నాయి. కావాలనే చేస్తున్నారో.. లేక నిజంగా జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో పెళ్లి పందిళ్లు వింత సంఘటనలకు వేదికలు అవుతున్నాయి. అంతేకాక ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా బాగానే వైరలవుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. తప్పతాగి పెళ్లి మంటమానికి వచ్చాడు పెళ్లి […]
సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నోబడతారు. అందుకే ఎన్నిల సమయంలో మాకే ఓటేయండి అంటూ ప్రజల చుట్టూనే తిరుగుతూంటారు. అలా గెలిచిన కొందరు నాయకులు ప్రజల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తారు. మరికొందరు అధికార గర్వం తలకెక్కి తమకంటే గొప్పవారు ఎవరు లేరనట్టూ ప్రవర్తిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి అధికారం చూపించడం కోసం ప్రభుత్వం ఉద్యోగులపై రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారులపై చేయి కూడా చేసుకుంటారు. అలా శృతిమించి అతిచేసి […]
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్లో లాక్డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్ చేయిచేసుకున్న వ్యవహారం మరవక ముందే అదే తరహా ఘటన మధ్యప్రదేశ్ షాజాపూర్లో జరిగింది. లాక్డౌన్ ఉల్లంఘించి చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న యజమానిపై షాజాపూర్ అదనపు కలెక్టర్ మంజూషా విక్రంత్రాయ్ చేయి చేసుకున్నారు. లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రోడ్డుపైకి వచ్చిన ఆమె.. షాపు తెరచి ఉంచిన యజమాని చెంప పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అదనపు కలెక్టర్ వ్యవహారంపై తమకు సమాచారం […]