‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామానికి చెందిన సాకె భారతి చదువుపై ఉన్న మక్కువతో ఎన్ని ఆటంకాలు ఎదురైన ఎదుర్కొని రసాయన శాస్త్రంలో పిహెచ్ డి పట్టా పొందింది. తన కలను నెరవేర్చుకుంది.
అమ్మాయిలకు. చదివిందీ చాలు.. పెళ్లైయ్యాక ఎలాగే భర్తను, అత్తమామలను, పిల్లలను చూసుకోవాల్సిందే కదా అని పెళ్లి చేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. వివాహం అయ్యాక వారే లోకంగా బతికేస్తుంటారు మహిళలు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 66వ రోజుకి చేరుకుంది. 66వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 63వ రోజుకి చేరుకుంది. 63వ రోజు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోని మార్తాడా విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.