తీరమేమో 200 కి.మీ. దూరం.. అసలే చీకటి గాడాంధకారం.. అందుబాటులో మనిషి లేడు. గుండెపోటు వచ్చింది. మొత్తానికి ఎలాగోలా 200 కి.మీ. దూరం ప్రయాణించి చైనీయుడ్ని భారతీయులు రక్షించారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నోసార్లు చిన్న పిల్లలకు తెలియకుండా బోరు బావుల్లో పడిపోతు ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే పూడ్చి వేయాలని గ్రామస్థులకు తెలియజేసినా.. వారు చేసే నిర్లక్ష్యం వల్ల చిన్నారు తెలియకుండా అందులో పడి చనిపోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల బోరుబావిలో పడ్డ చిన్నారి అన్న వార్తలు వింటూనే ఉన్నాం. రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగి ఎంతో శ్రమించి చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. కొన్నిసార్లు దురదృష్టం వల్ల చనిపోయినవారు ఉన్నారు. మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
గత కొంత కాలంగా బోరు బావిలో పడి చిన్నారి కన్నుమూత.. ఇలాంటి వార్తలు దేశంలో ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. చాలా మంది నీటి కోసం బోర్లు వేయడం.. అది ఫెయిల్ కాగానే దాన్ని పూడ్చకుండా వదిలివేయడంతో ఎంతో మంది చిన్నారు అందులో పడి చనిపోతున్నారు.. ఎక్కడో అతి కొద్ది మంది రెస్క్యూ టీమ్ వల్ల కాపాడబడుతున్నారు. ఓ 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు […]
జార్ఖండ్ రాష్ట్రంలో డియోఘర్లోని త్రికూట్ పర్వత ప్రాంతంలో పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక పర్యాటకుడు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డాడు. ఈ ఘటనలో పర్యాటకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.! చివరిలో షాకింగ్ ట్విస్ట్! దేశంలోనే అత్యంత ఎత్తయిన వర్టికల్ రోప్వేపై రెండు కేబుల్ కార్లు ఢీకొన్న సంగతి తెలిసింది. ఆదివారం ఈ […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని చిన్న కొత్తపల్లి మండలం వెల్దూర్తి సమీపంలోని చిత్రావతి నదిలో కారు, ఆటో చిక్కుకున్నాయి. ఆ వాహనాల్లో ఉన్న పది మంది నదిలో ఉండిపోయారు. కారులోని నలుగురిని పోలీసులు రక్షించారు. ఆటోలో ఉన్న ఆరు మంది రక్షించేందుకు నదిలోకి జేసీబీని పంపించారు అధికారులు. అప్పటికే వరద ఉద్దృతి ఎక్కవ కావడంతో […]