సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పపడిన నిందితుడు రాజుపై యావత్ భారత దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరి వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వెలుగులోయి వచ్చాయి. దాంతో కామాంధుడికి తగిన శాస్తి జరిగిందని ఆనంద పడ్డారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులను పలువురు […]
వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు. ఐతే […]
స్పెషల్ డెస్క్- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన, దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచార ఘటన తరువాత పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించడం ప్రజలు సైతం అతడి కోసం వెతకడంతో ఒత్తిడి తట్టుకోలేకే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. కానీ రాజును మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, పైకి మాత్రం […]
వరంగల్- హైదరాబాద్ లోని సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన తరువాత సుమారు వారం రోజుల నుంచి తప్పించుకు తిరిగిన రాజు, అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వద్ద రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖం ఛిద్రం కావడంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి చనిపోయింది […]