సినీ తారల దాకా ఎందుకు చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా కాస్త గుర్తింపు వచ్చాక.. సామాన్యుల మాదిరి బతకడం చాలా కష్టం. సాధారణ ప్రజలతో కలిసి పోయి.. వారితో ప్రయాణం చేయడం చాలా అరుదు. ఇక పండుగ వేళ తమ ఇంట్లో వాళ్లతో కాకుండా బయటి వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే అసలు జరిగే పనే కాదు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓ హీరోయిన్ రాఖీ పండుగ సందర్భంగా […]
Raksha Bandhan 2022: రక్షా బంధన్ రోజు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి మంచి జరగాలని కోరుకుంటారు. అక్క, చెల్లెల్లు తమ స్థోమతకు తగ్గట్టు రాఖీలు కొని సోదరులకు కడుతుంటారు. పేద, మధ్య తరగతి వాళ్లకోసం ఓ రకమైన రాఖీలు అందుబాటులో ఉంటే.. ధనవంతుల కోసం కూడా ఖరీదైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ బంగారం షాపు ఖరీదైన రాఖీలను తయారు చేసి అమ్మకానికి పెట్టింది. దారంతో తయారు చేసిన రాఖీలతో […]
రాఖీ పండుగ అనేది అన్నాచెల్లి అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఓ వేడుక. ఈ రక్షాబంధన్ పండగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు సైతం తమ సోదరులకు రాఖీ కడుతున్నారు. ఈ రక్షా బంధన్ సందర్బంగా ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర కూడా బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సిబ్బంది కుమార్తెలు రాఖీలు కట్టారు. ప్రధానమంత్రి ఇంటి వద్ద జరిగిన ఈ […]
Raksha Bandhan 2022: ఈ ఏడాది రక్షా బంధన్ విషయంలో గందరగోళం నెలకొంది. ఆగస్టు 11న జరుపుకోవాలని కొందరు.. లేదు ఆగస్టు 12వ తేదీన జరుపుకోవాలని మరికొందరు.. రాఖీ కట్టే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇంతకీ ఏ రోజు రాఖీ కట్టాలి.. 11వ తేదా?.. లేక 12 తేదా?.. అన్నదానిపై ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కొన్ని కార్యక్రమాల్ని అనుసరించి.. వ్రతాధినియమాలకు సూర్యుడు ఉదయించే సమయానికి ఏ తిధి ఉంటుందో దాన్నే పరిగణించాలి. ఈ సారి పూర్ణిమ […]
Raksha Bandhan 2022: అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే.. ‘రాఖీ పౌర్ణమి’. సోదరి తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి.. ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ అభివృద్దిపై దృష్టి సారిస్తున్నారు. సజ్జనార్ ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు వివరాల సేకరిస్తున్నారు.. కొన్ని సార్లు ఆయనే స్వయంగా పలు బస్టాండ్లను పరిశీలిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాదు సంస్థ అభివృద్ది కోసం పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్న్యూస్ చెప్పారు. ఆడపడుచులు వారి సోదరులకి […]