విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. విద్యుత్ బిల్లులు తగ్గించుకునేలా ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020ని అమలులోకి తీసుకురానుంది. ఈ కారణంగా విద్యుత్ బిల్లులు తగ్గుతాయని వెల్లడించింది.
అందరూ ఇప్పుడు విరివిగా విద్యుత్ పరికరాలను వాడుతున్నారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే దానిని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కాబట్టి దాని వల్ల విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఆ విద్యుత్ బిల్లుని తగ్గించుకోవచ్చు.
సామాన్య మధ్య తరగతి మనిషికి ప్రతి రూపాయి కూడా లెక్కే. సంపాదించే అరాకొర డబ్బులని, ఆచూతూచి ఖర్చు చేసుకోవడం అందరికీ అలవాటు. కానీ.., కరెంట్ బిల్ విషయంలో మాత్రం మన క్యాలిక్యులేషన్స్ అస్సలు పని చేయవు. నెల అంతా మనం పొదుపుగా పవర్ వాడుకున్నా బిల్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో వస్తుంటుంది. దీంతో.., బిల్ కట్టే సమయంలో తల పట్టుకోవడం సామాన్యుడి వంతు అవుతుంది. కానీ.., తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగానే ఇలా పవర్ […]
దాదాపు చాలా రాష్ట్రాలు విద్యుత్ బిల్లులు పెంచాయి. దాంతో గత నెలతో పోలిస్తే ఈ నెల కాస్త ఎక్కువ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్లాబు మారితే మోత మోగిపోతుంది. కొన్నిసార్లు రీడింగ్ తీసే వ్యక్తి పొరపాటు వల్లో, మిషన్ తప్పిదం వల్లో బిల్లు ఒక్కోసారి అధికంగా వస్తుంది. కొందరి లక్షల్లోనూ వచ్చిన సందర్భాలు చూశాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తికి మాత్రం వేల కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లుతో తగిలిన షాకుతో దెబ్బకు ఆస్పత్రి […]
ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలో ప్రతి ఇంట్లో వాడే కరెంటుపై 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి రూపాయి చొప్పున అదనంగా ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదలను రాష్ట్ర విద్యుత్ మండలి ఛైర్మన్ శ్రీరంగారావుకు డిస్కం సీఎండీలు అందజేశారు. నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకు మించి […]