పంజాబ్ కింగ్స్ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
స్టార్ స్పిన్నర్ అశ్విన్ మరోసారి న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఏకంగా ధావన్ కు చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?
మంగళవారం దుబాయి వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో అనూహ్యంగా రాజస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయలేక.. 2 పరుగుల తేడాతో మ్యాచ్ను రాజస్థాన్కు సమర్పించుకున్న పంజాబ్ టీమ్పై తాజాగా కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాబ్- రాజస్థాన్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందా అన్న అనుమానం, ప్రశ్నలు వెల్లువెత్తాయి. మ్యాచ్లో దీపక్ హుడా పెద్దగా ప్రదర్శన చేయకపోయినా.. అతని పేరు మరో విషయంలో బాగా వినిపిస్తోంది. మ్యాచ్కు కొన్ని […]
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందంటే క్రికెట్ అభిమానులకు అసలు ఐపీఎల్ మజా అంటే ఏంటో మళ్లీ ఒకసారి రుచిచూపించింది. ఒకానొక సమయంలో 20 ఓవర్లలో 220 వరకు పరుగులు చేస్తారని భావించిన రాయల్స్ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు చాలా బాగా కట్టడి చేశారు. టార్గెట్ను 186కు కుదించగలిగారు. పంజాబ్ ఆరంభం, వారి బ్యాటింగ్ చూసిన అభిమానులు ఇంక విజయం పంజాబ్ కింగ్స్దే అని ఫిక్స్ అయిపోయారు. ఆఖరి ఓవర్లో విజయం […]