మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు.
ఆమెకు 2011లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. అప్పటి నుంచి ఆమె భర్త రాక్షసుడిలా మారాడు. అలా చేయాలంటూ ఒత్తిడి చేశాడు. మరో దారుణం ఏంటంటే?
ఆపత్కాలంలో ప్రాణాలు నిలబెట్టే వైద్యులు.. ఇప్పుడు ధనాపేక్ష థ్యేయంగా బ్రతుకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తూ, ప్రైవేటు క్లినిక్స్ నడుపుకుంటున్నారు. తూతూ మంత్రంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తూ.. ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా పలాసలో వైద్యులు, సిబ్బంది కారణంగా ఓ పసిగొడ్డు ప్రాణాలు కోల్పోయాడు.