పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. 2022వ సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 106 పద్మ అవార్డులను రాష్ట్రపతి ఆమోదించారు. 6 పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వైద్య విద్యా రంగంలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందించినందుకు గానూ.. […]
125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానందకు సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. చేసేపనిలో నిస్వార్థం నిబద్దత ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యోగ గురువుకు పద్మశ్రీ అవార్డు వరించడమే. ఆయన అవార్డు అందుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రధానికి, రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అవార్డు అందుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శివానంద నమస్కరించిన […]
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి, సేవ చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఎన్ఆర్ఐ, విదేశీ ప్రముఖులకు కూడా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ముగ్గురికి.. తెలంగాణ నుంచి ముగ్గురిని పద్మశ్రీలు వరించాయి. భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, […]
పద్మ అవార్డ్స్.. వివిధ రంగాలలో దేశానికి విశిష్టత సేవ చేసే వారికి కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డ్స్ అందిస్తుంటుంది. విద్య, వైద్య, క్రీడా, వినోదం, సాంఘికం, సాంస్కృతికం, సేవా, సంగీతం వంటి అన్నీ రంగాల్లో మహానుభావులను గుర్తించి, వారిని సన్మానించుకోవడానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఏటా ఇలాంటి వారిని ఎంపిక చేసి గౌరవించుకోవడం వల్ల సమాజంలోని మిగతా వారికి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. సామాజిక బాధ్యత పెంచినట్టు అవుతుంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర […]