భారత దేశంలో కొంత కాలంగా రైతులు తమ సమస్యలపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం సైతం రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ, మండల స్థాయి నుంచి ఆందోళనలు చేపట్టారు. రైతు దీక్ష పేరుతో ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరి ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. […]
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలుకుంతుంది. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయనకు పంటి సమస్య ఉండటంతో ఢిల్లీలో చికిత్స చేయంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స చేయించుకునేందుకు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు. ఇటీవల ఆయనకు పంటి నొప్పి కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మళ్లీ పంటి […]
యాసంగిలో పండించిన చివరి ధాన్యం గింజ వరకు కేంద్రం మద్దతు ధరకు కొనాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై అటు తెలంగాణ, ఇటు కేంద్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతలు విస్మరిస్తున్నాయంటూ విమర్శించారు. ఇదీ చదవండి: తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను […]
హైదరాబాద్- తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో యుధ్దం ప్రకటించారు. హైదరాబాద్ లో ధర్నా చేయడంతో పాటు ఢీల్లీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిగో ఇటువంటి సమయంలో యాసంగిలో ధాన్యం […]