పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతాకుమారి. ఆమెకు 2018లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ.. చివరికి ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే?
భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొందరి దంపతుల మధ్య మాత్రం అనుమానం అనే భూతం వచ్చి చేరుతుంది. ఇక ఆ అనుమానం అనేది ఉంటే చాలు సంసారాలు నిట్టనిలువునా చీలిపోతాయి. అనుమానం కారణంగా ఎందరో బలైపోతున్నారు. తాజాగా ఓ ముగ్గురు బిడ్డల తల్లి కూడా అనుమానం అనే భూతానికి బలైంది.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఓ ఆటోలో తరలిస్తున్న రూ.500 నోట్లు కొన్ని గాలిలో ఎగిరిపడటం కలకలం రేపింది.
సంసారంలో గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని సార్లు అవి శృతిమించినప్పుడు అనర్ధాలకు దారితీస్తాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధం, మద్యానికి బానిసగా మారడం వంటి కారణాలతో సంసారం మంటగలిసిపోతుంది.
ఇర్రచంద్రభూషణ్, భాగ్యలక్ష్మి దంపతులు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది. కానీ, భర్త తాగుడుకు బానిసై భార్యను వేధించాడు. దీనిని తట్టుకోలేని భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.