చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి కనిపించకుండా 8 ఏళ్ల బాలుడు తేజసాయిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని ఎవరో దుర్మార్గులు పొట్టనబెట్టుకున్నారు. కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి చెందిన తేజసాయిరెడ్డి తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి ఉపాధి కోసం కువైట్ కి వెళ్లారు. అప్పటి నుంచి పీలేరులో ఉన్న పెద్దమ్మ ఇంట్లో ఉంటూ తేజేష్ స్కూలుకు వెళ్తున్నాడు. పండుగ సెలవులు కావడంతో.. అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. […]
దేశంలో రానురాను నీఛమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. డబ్బు కోసమో.. రెండు నిమిషాల ఆనందం కోసమో.. పెళ్లి బంధాలను హేళన చేస్తూ పక్కదారులు తొక్కుతున్న పుణ్య పురుషులు, మహా పతివ్రతలు ఎందరో వెలుగులోకి వస్తున్నారు. కట్టుకున్న భర్త, కన్న పిల్లలు, పేగు బంధాలు అన్నవి ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం ప్రాణాలు తీయడం లేదా వారి ప్రాణాలపైకి తెచ్చుకోవడం చేస్తున్నారు. ఎన్ని వార్తలు వస్తున్నా, ఎన్ని సంఘటనలు జరుగుతున్నా వారిలో మార్పు రావడం లేదు. […]
వరంగల్ ఎల్బీనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎటుచూసినా రక్తం. తెల్లవారుజామున నిద్రపోతున్న వారిపై కత్తులతో దాడి చేశారు. అతి కిరాతకంగా నరికి చంపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై విచక్షణారహితంగా దాడి చేయగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం దాడి చేసింది ఎవరో కాదు మరణించిన వ్యక్తికి సొంత తమ్ముడే. ఈ వార్త విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల […]
పంజాబ్లో ఓ యువనేతపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి తెగ బడ్డారు. అకాలీ దళ్కి చెందిన యువనేత విక్రమ్జిత్ సింగ్ మిద్దుఖెరాను అత్యంత పాశవికంగా వెంటాడి మరి తుపాకులతో కాల్చి చంపారు. పంజాబ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శనివారం ఉదయం కారు వద్దకు వస్తున్న తరుణంలో ఇద్దరు దుండగులు కాపు కాచి హత్య చేశారు. ఏకంగా 15 బుల్లెట్లను అతని శరీరంలోకి దించారు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం..సెక్టర్ 71లోని ఓ రియల్ ఎస్టేట్ […]