ముచ్చింతల్ లో 11వ రోజు రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సమతామూర్తిని దర్శించుకునేందుక క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ నాయకులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇది చదవండి: సీఎం జగన్ ఆశ నేరవేరుతుందా? విశాఖ సినిమా హబ్ అవుతుందా? ముచ్చింతల్ లోని […]
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమాతామూర్తి సన్నిదిలో 11వ రోజు రామానుజచార్యల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో.. శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమతా మూర్తిని దర్శించుకున్నారు. సమతా మూర్తి ప్రాంగణంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్తులను పెంచుకోవడమే కాదు.. పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సామాన్య భక్తులతో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి […]
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెరమీదకు వచ్చిన ప్రోటోకాల్ అంశం అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగ్గిని రాజేసింది. ప్రధానికి స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడం రాజకీయ వర్గాల్లో పెను దుమారానికి దారి తీసింది. కేసీఆర్ తీరును బీజేపీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు. కావాలనే కేసీఆర్ మోదీని ఆహ్వానించలేదని.. మోదీకి భయపడ్డాడని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీనికి కౌంటర్గా రాష్ట్ర టీఆర్ఎస్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో మంత్రులు, గవర్నర్ తమిళ సై మోదీకి స్వాగతం పలకనున్నారు. ఇక్రిశాట్ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజర కాకపోవచ్చని.. సాయంత్రం చినజీయర్ ఆశ్రమానికి వెళ్లే […]
హైదరాబాద్- తెలంగాణలో ప్రఖ్యాత దేవస్థానం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునప్రారంభోత్సవానికి కంగం సిద్దం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యాదాద్రి దేవస్థాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం ముచ్చర్లలోని ఆశ్రమంలో జరిగిన వీరి చర్చల్లో మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు. మహా […]