ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్లు, బ్రాడ్ కాస్ట్ టవర్లు అనేవి ఎక్కువైపోయాయి. అయితే ఈ టవర్ల మీద ఎరుపు, తెలుపు రంగులతో కూడిన లైట్లు ఉంటాయి. అవి ఎప్పుడూ బ్లింక్ అవుతా ఉంటాయి. ఇవి ఎందుకు పెట్టారు? ఎందుకు బ్లింక్ అవుతా ఉంటాయి?
ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి కన్నం వేసి నగలు, డబ్బు, విలువైన వస్తువులు దోచుకెళ్లిన వాళ్లను చూశాం. షాపుల్లోకి వెళ్లి.. సక్కంగా సర్థిన ఘరానా మోసగాళ్ల గురించి విన్నాం. అయితే వీరిలో బీహార్ దొంగల తీరే వేరు. మనిషి తెలియకుండా లో దుస్తులు కూడా కొట్టేయగల సమర్థులు.
దొరికినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. నగదు, బంగారు వస్తువులతో పాటు ఖరీదైన వస్తువులు, అలాగే కారు, లారీ వంటి వాహనాలు తీసుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే బీహార్ దొంగల సంగతి చెప్పనక్కర్లేదు. మనిషికి తెలియకుండా పర్సే కాదూ.. అవసరమైతే.. అవయవాలు కొట్టేయగలరు. తాజాగా ఓ వింత దొంగతనానికి పాల్పడ్డారు.
ఈ మద్య దొంగలు బాగా తెలివి మీరారు. ఇటీవల బీహార్లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన 600 వందల సెల్ టవర్లు మాయం చేశారు కేటుగాళ్ళు. వివరాల్లోకి వెళితే.. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించిన మెయిన్ ఆఫీస్ ఒకటి ముంబైలో ఉంది. దాని ప్రాంతీయ కార్యాలయం చెన్నైలోని పురసవాక్కంలో […]