చత్తీస్ గఢ్- ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆఖరికి మైనర్ బాలికలను కూడా వదలడం లేదు దుర్మార్గులు. అభం శుభం తెలియని వారిపై కసాయి వాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లో ఓ మైనర్ బాలికను యువకుడు బలాత్కారం చేశాడు. ఛత్తీస్ గఢ్ లోని జష్ఫూర్కు చెందిన ఒక యువకుడు తన స్నేహితుని సోదరిపై అత్యాచారం జరిపాడు. ఆ బాలికకు అర్థరాత్రి దాటాక మెసేజ్ పంపించి, బయటకు రావాలని […]
నిజామాబాద్- నేటి సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలపై జరగుతున్న అఘాయిత్యాల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. తాజాగా నిజామాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు. […]
రాష్ట్ర రాజధానిలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో గిరిజన బాలిక హత్యాచార ఘటన రెండు తెలుగురాష్ట్రాలను కుదిపేస్తోంది. ఇంకా ఆ నిందితుడు పోలీసుల చేతికి చిక్కనేలేదు. ప్రతి ఒక్కరూ ఈ దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. సవితి తండ్రి 14 ఏళ్ల కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటనపై కేసు నమోదైంది. వివరాలు.. బండ్లగూడ గౌస్నగర్కు చెందిన మహిళకు 14 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు […]
రాజస్థాన్ క్రైం- ఓ నీచుడికి తనకంటే 25 ఏళ్ల చిన్నదైన మైనర్ బాలికపై కన్ను పడింది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మామూలుగా ఐతే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయడానికి ఎవ్వరు ఒప్పుకోరని ఓ పధకం వేశాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి, వెంట తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్డడ్డాడు. అలా ఐతే ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఆ దుర్మార్గుడి పధకం. ఈ అమానుష ఘటన రాజస్థాన్లోని నాగోర్ ప్రాంతంలో జరిగింది. […]
గుంటూరు క్రైం- ఆంద్రప్రదేశ్ లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న తాడెపల్లిలో గ్యాంగ్ రేప్ రేప్ ఘటన మరవక ముందే గుంటూరులో రమ్య హత్య జరిగింది. తాజాగా మరో మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. దీంతో హత్యలు, ఆత్యాచార ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గుంటూరులో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ తో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని రాజుపాలెం మండలంలో ఓ మైనర్ బాలికను లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక […]