ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పటికే 7 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇవాళ గువహటి వేదికగా రాజస్థాన్- పంజాబ్ కింగ్స్ జట్లు 8వ మ్యాచ్ లో తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నాయి. అయితే వీటిలో ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తుందో చూద్దాం.
ఐపీఎల్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతోంది. ఇప్పటికే 3 మ్యాచ్ లు ముగిశాయి. ఆదివారం రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో అంచనా వేద్దాం.
ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కు అంతా సిద్ధమైపోయింది. మొహాలీ వేదికగా పంజాబ్-కోల్ కతా జట్ల తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? ప్లేయింగ్ XI ఏమై ఉండొచ్చు?