ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కాబోతున్నది. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. దీంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వ రోజుకి చేరుకుంది. 80వ రోజు పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలోని తుంబళం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
వైవాహిక జీవితం ప్రేమ, నమ్మకం మీదే కొనసాగుతుంది. రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా.. వారి జీవితం అంధకారం అవుతుంది. అందుకు చాలా సందర్భాలు సాక్షాలుగా నిలిచాయి కూడా. అలాంటి ఓ ఘటనే వెలుగు చూసింది. కట్టుకున్న భార్యపై ఆ భర్తకు అనుమానం మొదలైంది. అది ఎంతదూరం వెళ్లిందంటే.. ఆమెను దారుణంగా హత్య చేసే దాకా వెళ్లింది. గొంతునులిమి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడేందుకు.. ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం […]