తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు పరుస్తున్నారు.
టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహాబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు
మరో న్యూడ్ ఫోటోల వ్యవహారం కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళలకు మాయ మాటలు చెప్పిన కేటుగాళ్లు.. ధన, కనక వర్షం కురవాలంటే తాంత్రిక పూజలు చేయాలని అన్నారు. జాతకాలు, పుట్టుమచ్చలు, శరీరాకృతి పేరిట అమాయక మహిళలకు వల విసిరారు.
ఇటీవల విజయవాడలో ఓ మహిళ పట్టపగలు నడుస్తున్న బస్సును ఆపి, క్యాబిన్ మీదికి ఎక్కి.. డ్రైవర్ ను కాలితో తన్ని.. చెంప పగలగొట్టి, చొక్కా చింపి…వీరంగం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఇటాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ పై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. దీనితో డ్రైవర్, ఉపాధ్యాయురాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకి […]