కొంతమంది ఏ పని చేసిన కలిసి రాకపోతే స్వామీజీల వద్దకు వెళ్లడమో, గుళ్లోకి వెళ్లి భగవంతున్ని ప్రసన్నం చేసుకోవడమో చేస్తుంటారు. ఉద్యోగం కావాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో వివిధ రకాల పూజలు చేస్తుంటారు. అలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఇలా చేస్తే వారు సమస్యల నుంచి బయటపడొచ్చు.
భారత దేశంలో వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల మద్య, బంధు మిత్రులు నిండూ నూరేళ్లు నూతన వధూవరులు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు. భారతీయ సమాజంలో తమ భర్తలను దేవుళ్లుగా భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడినే భర్తగా భావించడం.. పెళ్లి చేసుకోవాలని కలలు కనడం ఇటీవల ఓ ట్రెండ్ గా మారింది. జైపూర్కు చెందిన 30 ఏళ్ల యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించింది. […]
మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. మోక్షద ఏకాదశి రోజున విష్ణు మూర్తిని పూజిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. హిందువుల నమ్మకం ప్రకారం మానవ జన్మ అనేది అనంతం. పాపాలు చేసే కొద్దీ పుట్టడం, గిట్టడం, మళ్ళీ పుట్టడం అనేవి ఒక నిరంతర ప్రక్రియల సాగుతుంది. ఈ జన్మ […]
నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది. అందుకే కృష్ణుడు […]