Hero Srikanth Daughter Medha Spotted At Tirumala: హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి విలన్గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రంలో మరోసారి విలన్గా మారి ప్రేక్షకులను భయపెట్టాడు. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ కూడా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీకాంత్ అలనాటి అందాల నటి ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఊహ సినిమాలకు […]
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. శ్రీవారి భక్తుల సేవే పరమావధిగా వేలాది మంది ఉద్యోగులతో నడుస్తున్న సంస్థ. ప్రసాదాల అమ్మకం, సేవా టిక్కెట్ల విక్రయం, అద్దె గదుల కోటాయింపులో లాభాపేక్షకు అతీతంగా టీటీడీ వ్యవహరిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలు దేవస్థానానికి ముఖ్య ఆదాయ వనరులు. అయితే లాభాలు ఆశించకుండా భక్తులకు చేరువయ్యే విభిన్న మార్గాలపైన గత కొంతకాలంగా టీటీడీ దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే అగరుబత్తీల తయారీ, పంచగవ్యాల ఉత్పత్తుల విక్రయానికి శ్రీకారం […]
సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్లలో ఈ టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం […]
శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. […]
హైదరాబాద్ఃతిరుమల- కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు. శ్రీవారి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువైనా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వ్యవహారిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రదానంగా మరో తెలుగు రాష్ట్రం, పొరుగునే ఉన్న తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు […]