ప్రస్తుత కాలంలో భూముల ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. పోను పోను.. ధర పెరుగుతుంది తప్ప.. తగ్గదు అనే ఉద్దేశంతో చాలా మంది భవిష్యత్తు అవసరాల నిమిత్తం భూమి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్నవారు.. భూమి మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. పాతతరం వారిని ఎవరిని కదిలించినా సరే.. తమ కెరీర్లో సాధించిన డబ్బుతో ఎక్కువగా భూములు కొన్నామనే చెబుతారు. నాడు వందలు, వేలు ఖర్చు చేసి కొన్న […]
దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మత సంఘర్షణలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. కానీ, అలాంటి పనులు చేసే వాళ్లు తలదించుకునేలా.. హిందూ- ముస్లింల మధ్య మత సామరస్యం వెల్లివిరిసేలా ఓ ఘటన జరిగింది. ఇద్దరు హిందూ మహిళలు తమకు చెందిన రూ.కోటిన్నర విలువజేసే భూమిని మసీదుకు రాసిచ్చారు. ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో వేదికగా ఆ మహిళలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. అసలు వారు ఎందుకు అలా చేశారు? అందుకు ఏమైనా కారణం ఉందా […]
కర్నూలు- కన్నతండ్రి జ్ఞాపకార్థం ఓ కుమారుడు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పేదలకు పంచాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్నూల జిల్లా తుగ్గలి ప్రాంతానికి చెందిన కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 6 కోట్ల రూపాయలు విలువ చేసే 12 ఎకరాల భూమిని 650 మంది పేదల ఇళ్ల కోసం పంపిణీ చేశారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీలకతీతంగా నాయకులు, […]
హైదరాబాద్- కరోనా సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఈమేరకు ఏయే రంగాల్లో ఆదాయం సమకూరుతుందో పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అందులో భాగంగానే తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి రానున్నాయి. తెలంగాణలో […]