ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ పదుల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు.
టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో విజయాలు అందుకుంటున్నాడు. భూమి, సముద్రం, ఆకాశం అన్నింటా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా.. మూఢ నమ్మకాలను ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికీ పలు చోట్ల క్షుద్రపూజల కలకలం రేపుతూనే ఉన్నాయి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు అక్క భర్త (బావ)తో లేచిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణలోని ఓ జిల్లాలో తాజాగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి కారణం తెలుసుకుని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?
ఈ మద్య కొంత మంది డబ్బు ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీ మనీ హైటెక్ మోసాలకు పాల్పపడుతున్నారు. దొంగ నోట్ల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. వీటితో పాటు కొంత మంది పక్కా వ్యూహాలతో ఏంటీఎం చోరీలకు పాల్పపడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసుకలు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణం పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఎస్బీఐ బ్యాంక్ […]