చదువుకోవాలనే ఆకాంక్ష ఎంతోమంది పేదరికంలో ఉన్న విద్యార్థులు.. సరైన వసతులు లేక వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతుంటాయి. కొంతమంది విద్యార్థులు ఎన్ని కష్టాలు పడైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అందరూ మెచ్చుకునే విధంగా అత్యధిక మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని నిలుపుతారు.
కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ చిన్నతనంలో చదువుకునేందుకు వీలు కాక ఆ కోరిక పెద్ద వయసులో తీర్చుకుంటారు. టెన్త్, ఇంటర్ పాస్ అయి ఉన్నత తమ చిన్ననాటి కోరిక తీర్చుకుంటారు.
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ బోర్డ్, పదవ తరగతి మార్కులకు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70 శాతం వెయిటేజీతో సెకండ్ ఇయర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లు కేటాయించారు. ఈనెల 31 లోపు ఇంటర్ ఫలితాను […]
హైదరాబాద్- తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. మొదటి ఏడాది ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను యధావిధిగా రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్కు మాత్రం పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు కూడా 35 శాతం మార్కులను ఇచ్చి పాస్ చేసేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఎవైనా సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో […]