రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
వారు తము ఇరుగు పొరుగున ఉండే ముస్లింల కోసం రంజాన్ సందర్బంగా తమ ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ పనుల్లో నిమగ్నమై ఉండగ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో దంపతులు మృతి చెందారు. ఆ వివరాలు..
నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను వేరే ప్రాంతాల మీదుగా దారి మళ్లించనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఈ ఆంక్షలు విధిస్తారంటే?
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముస్లిం రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ మాసంలో నెలవంక దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపడతారు. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తు సోదరభావాన్ని చాటిచెబుతుంటారు.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. అందుకు నిదర్శనం దేశంలో జరిగే అనేక మతసామరస్య వేడుకలు. ఒకే జాతి ఉన్న దేశాల్లో కూడా భారత దేశంలో ఉన్నట్లు ఉండదు. మతసామరస్యానికి ప్రతీకగా కొన్ని చోట్ల హిందూ ముస్లిం బాయి బాయి అంటూ పండుగలు జరుపుకోవడం, అన్యోన్యయంగా కలిసి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా హిందు వివాహంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రం మండలం క్రిష్ణాపురానికి చెందిన చిట్యాల […]