భారత దిగ్గజ క్రికెటర్ ఝులన్ గోస్వామి రికార్డుల మోత మోగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2022 తర్వాత గోస్వామి క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అయినా కూడా అద్భుత ఫామ్తో చెలరేగుతోంది. ఇప్పటికే ప్రపంచకప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించిన గోస్వామి.. తాజాగా మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్తో వన్డేల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసి […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్ హిస్టరీ క్రియేట్ చేసింది. తొలి మ్యాచ్లోనే బలమైన పాకిస్థాన్ జట్టును ఓడించడంతో బంగ్లా ప్లేయర్ల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. వికెట్లు పడిన సమయంలో డాన్స్లతో రచ్చరచ్చ చేశారు. బంగ్లాదేశ్ పురుషుల జట్టు కూడా గ్రౌండ్లో నాగిని […]
పురుషులు ఆడేదే అసలైన క్రికెట్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అందుకే మెన్స్ క్రికెట్కు ఉన్న ఆదరణ.. విమెన్స్ క్రికెట్కు లేదు. భారీ షాట్లు, స్టన్నింగ్ బౌలింగ్, ఉత్కంఠభరిత మ్యాచ్లు పురుషుల క్రికెట్లో మాత్రమే చూడొచ్చు అనే వారికి షాకిస్తున్నారు మహిళా క్రికెటర్లు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్లో సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. భారీ సెంచరీలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ బౌలర్ అన్య ష్రూబ్సోల్ వేసిన ఇన్స్వింగర్ ప్రస్తుతం […]
టీమిండియా ఉమెన్స్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించింది. శనివారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనిస్సా మొహమ్మద్ను అవుట్ చేయడం ద్వారా మహిళల ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఝులన్ గోస్వామి నిలిచింది. ప్రపంచకప్లో ఆమె 40 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్పై జులన్కి కేవలం ఒక వికెట్ మాత్రమే లభించింది. అయితే ఇది ఆమె పేరు మీద రికార్డు […]
పాకిస్థాన్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మిథాలీ సేన 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ గెలుపు కంటే కూడా మ్యాచ్ అనంతరం భారత అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు విశేషంగా మారింది. ఐసీసీతో పాటు అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత అమ్మాయిలు చేసిన పనిపై […]