ఇంటి పేరు నిలబెడతాడని మగపిల్లలు పుట్టాలని భావిస్తుంటారు తల్లిదండ్రులు. తమ కష్టాలు బిడ్డలు పడకూడదని తమ కడుపు మాడ్చుకుని పిల్లలను చదివించి, పెద్ద చేసి.. వారి కోసం ఆస్తులు కూడబెట్టి..పెళ్లిళ్లు చేస్తారు. తల్లిదండ్రులు మలిదశకు చేరుకునే సరికి.. వారిని వంతుల వారీగా పంచుకోవడం లేదంటే నడిరోడ్డుపై వదిలిపెడుతున్నారు. తాజాగా ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం చూస్తే..
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొన్నటి మొన్న ఓ 13 ఏళ్ల బాలిక అప్పటి వరకు స్నేహితులతో ఆడుకుని, ఇంటికి వచ్చి నిద్రపోయింది. పొద్దునే తేలుస్తూ గుండె పోటుతో మరణించింది. ఇప్పుడు మరో యువకుడు ఆడుతూ ఆడుతూ కుప్పకూలిపోయాడు.
జీవితంలో మనిషికి ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు వాటిని భరించలేని పరిస్థితి కూడా వస్తుంది. కొందరు ఎదిరించి నిలుస్తారు.. ఇంకొందరు ఓటమి భారంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఓ వ్యక్తి అరగుంట భూమికోసం పోరాటం చేశాడు. ఎంత ప్రయత్నించినా తన భూమిని దక్కించుకోలేక పోయాననే బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చదివిన అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. […]
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. జన్మనిచిన తల్లిదండ్రుల స్థానం అలాంటిది. వారి తరువాతే ఎవరైనా. కని, పెంచి, విద్యా బుద్దులు నేర్పి.. వాళ్ళు మనల్ని ప్రయోజకులు చేస్తారు. ఈ క్రమంలో వారు మనం కోసం తమ ఆనందాలన్నిటిని త్యాగం చేస్తారు. పైసా.. పైసా.. దాచి బిడ్డలకి ఆస్తిని అందించాలని నానా కష్టాలు పడుతారు. ఇలా జీవితాంతం బిడ్డల అభ్యున్నతి కోసమే పరితపిస్తుంటారు. ఇంతా చేసి.., వారు కోరుకునేది ఒక్కటే. బిడ్డల నుండి ప్రేమ. వృద్ధాప్యంలో తమని […]