కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఉత్తర్ ప్రదేశ్లోనూ వెలుగుచూడటం కలకలం రేపింది. అయితే హిజాబ్పై వివాదం భారత్లోనే కాదు.. ఇరాన్ లాంటి ఇస్లాం దేశంలోనూ జరుగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ హిజాబ్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. హిజాబ్కు, వీరికి జైలు శిక్ష […]
సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఎక్కువ మంది ఆసక్తిగా ఉంటారు. మరి.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే కొందరు సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో కొందరు తమ దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు మరికొందరు తమదైన రీతిలో నిరసన తెలుపుతుంటారు. తాజాగా ఓ […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదానికి తెర దించింది కర్ణాటక హైకోర్టు. తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. హిజాబ్ పాఠశాలల్లో తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్ట్ తేల్చి చెప్పింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి సంబంధించి తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక […]
కర్ణాటకలో హిజాబ్ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యూనిఫామ్ తోనే అందరూ విద్యాలయాలకు రావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ ధరించిన బాలికలను అనుమతించపోవడంపై దుమారం రేగింది. తాజాగా ఈ వివాదం పై బాలల హక్కుల కార్యకర్త, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమంతిచకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం […]
కర్ణాటకలో ‘హిజాబ్’ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. మరోవైపు విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీలకు హాజరవుతుండగా దీనికి వ్యతిరేంగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీలకు వచ్చారు. […]