తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం ఎవరూ కూడా బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీలో అయితే వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరించించి. అయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక యువతి సాహసం చేసింది. పీకల్లోతు […]
విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. […]