ఉత్తర భారతదేశంలో కన్వర్ యాత్ర ప్రారంభమైంది. దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. హరిద్వార్ కన్వర్ యాత్ర జులై 15 వరకు కొనసాగుతుంది. మరిన్ని విశేషాలను తెలుసుకుందాం..
టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్, మాజీ ఎంపీ కృష్ణంరాజు మృతి చెందారు. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. దాంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఎంతో అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ […]
Uttarakhand Groom Sued By Friends For Rs 50 Lakh After He Ditched Them And Left Baarat Early: ప్రస్తుతం వివాహ వేడుకలు వైరల్ న్యూస్కి వేదికగా మారుతున్నాయి. పెళ్లి మంటపాల్లో చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎంత వైరలువుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుంత పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. అప్పు చేసి మరీ […]
దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్లో నిర్వహించిన మహా కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు కుంభమేళ ఫోర్స్ వెల్లడించింది. ఇందులో ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది హరిద్వార్కు చేరుకున్నట్లు కుంభమేళా ఫోర్స్ వెల్లడించింది. అందులో ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా అంతకుముందు […]