కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో ఉద్యోగులది కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధులా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు సైతం వారికి అనేక రకాల రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు తరచూ గుడ్ న్యూస్ చెప్తుంటాయి. తాజాగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈ మద్య ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చాలా సమయం పడుతుంది.. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుందని అంటుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు లేనిదే పనిచేయని దుస్థితి ఏర్పడిందని ఎంతో మంది బాధితులు చెబుతుంటారు. కొన్నిసార్లు లంచావతారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో అధికారి రైతు వద్ద […]
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే వార్త ఇది. వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. నాలుగు శాతం డియర్నెస్ అలవెన్స్(డీఏ) పెంపుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండడంతో డీఏ పెంపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏను 3 శాతం పెంచడానికి ఆమోదించింది. […]
కొంత మంది ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సింది పోయిం.. వారిపైనే బెదిరింపులకు పాల్పడుతుంటారు. చనిపోయిన కుమారుడి విషయంలో తనకు న్యాయం జరగాలని ఓ తల్లి, కుటుంబ సభ్యులతో కలసి రోడ్డుపై ధర్న చేసింది. అక్కడికి వచ్చిన ఓ మహిళ అధికారిని..” చెప్పింది చాలు నోరు ముయ్యి”… అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ […]