దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
ఈ మద్య కాలంలో చాలా మంది కుటుంబ కలహాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తడంతో గొడవలు మొదలై.. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పపడుతున్నారు.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ప్రైవేట్ బస్సు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.