దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కొత్త పథకాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటాయి. ఆ పథకాల వల్ల పేదరికాన్ని దేశం, రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి అన్నదే ఆ ప్రభుత్వాల ధ్యేయం. అందులో భాగంగానే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశంలో ఉన్న 81.35 కోట్ల మంది పేదలకు సంవత్సరం […]
రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా నివేదికల ప్రకారం.. పేదలకు అందించే ఉచిత రేషన్ ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకాన్ని 2020లో మార్చి నెలలో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా 80 కోట్ల […]
కరోనా కారణంగా గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించింది. దీంతో అటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి తాపీ పని చేసే కూలీ వరకూ అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో నిత్యవసర సరుకుల విషయంలో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని భావించి మోడీ సర్కార్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న […]