దేశ వ్యాప్తంగా బోరుబావుల్లో చిన్న పిల్లలు పడిపోయి చనిపోతున్న విషయం తెలిసిందే. ఎవరో చేసిన నిర్లక్ష్యానికి చిన్నారులు బలిఅవుతున్నారు. ఉపయోగం లేని బోరుబావులను పూడ్చివేయాలని యజమానులకు చెప్పినా.. నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆనందంగా మన కళ్లముందు తిరిగిన వారు ఉన్నట్టుండి మృత్యువడిలోకి చేరుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల విహారయాత్రల్లో విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. కొవిడ్ కంటే ముందు వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆకాశమే హద్దుగా పెరిగిన స్థిరాస్తుల ధరల్లో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. గత మార్చి నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాటమ్ అవుట్ అయిందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో […]