ఇటీవల కాలంలో ప్రేమలు సరిహద్దులు దాటి పోతున్నాయి. ఖండాంతరాలు దాటి ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచి వస్తున్నారు. పాకిస్తాన్ సీమా హైదర్-సచిన్లది ఈ తరహా ప్రేమ కథే. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, బంగ్లాదేశ్ నుండి జూలీ, మొన్నటికి మొన్న
నేటి కాలంలో చదువుకున్న ప్రబుద్ధులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించటం కోసం అనేక నేరాలు చేస్తున్నారు.లక్షలు కాజేసిన సైబర్ కేటుగాడు గ్రాసరీస్, ఫర్నిచర్ సేల్స్ పేరుతో జనాల్ని మోసం చేసాడు,ప్రముఖ వెబ్సైట్లలో చిన్న మార్పులు చేసి నకిలీ వెబ్సైట్ సృష్టించి,గ్రాసరీస్,ఫర్నిచర్ అమ్మకాల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించాడు. లక్షలు దోచుకుంటున్న కేటుగాడి ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు.నిందితుడి నుంచి రెండు ల్యాప్టా్పలు, మూడు సెల్ఫోన్లు,20 డెబిట్ కార్డులు,ఆరు బ్యాంక్ పాస్బుక్లు, రూ.40 లక్షలు […]
కాదేదీ కల్తీకి, నకిలీకి అనర్హం అని తేల్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. ఏకంగా కోడిగుడ్లనే కృత్రిమ కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రా వారి పల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టంది. ఎంతకీ కోడిగుడ్లు ఉడకక పోవడంతో, అనుమానం వచ్చిన మహిళ, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గుడ్డును చూపించింది. జిల్లాలోని వరికుండపాడులో […]
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ […]
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బయటపడ్డ నకిలీ కొవిడ్ టీకా శిబిరాల బాధితులు దాదాపు 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు తేల్చారు. ఈ క్యాంపులపై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు., ఆ క్యాంపులను ఎనిమిది మంది సభ్యుల ముఠానీ […]
ప్రభుత్వ కేంద్రాల్లో కొవిడ్ టెస్టులను తగ్గించడంతో ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాల్లోని ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలు దోచుకుంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా యథేచ్ఛగా ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ టెస్టులు చేసేస్తున్నాయి. రోగికి రిపోర్టు ఇవ్వకుండా ‘పాజిటివ్/ నెగెటివ్’ అని మౌఖికంగా చెప్పేస్తున్నాయి. నమూనాలు తీసుకోకుండానే కోరుకున్న మేరకు కొవిడ్ పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులు జారీ చేస్తున్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్ ఉదంతం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం […]
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి వాటిని తప్పనిసరి చేశాయి. అయితే.. వీటిని కొందరు పాటించడకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సాధారణంగా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలను బట్టి రూ.1000 జరిమానా లేదా మూడు లేదా ఆరు నెలల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాలని రకరకాల శిక్షలను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించడం, గుంజీలు తీయించడం వంటి సంఘటనలు […]