స్పెషల్ డెస్క్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్నపిల్లాడిలా ఏడ్వటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇన్నేళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆ స్థితిలో ఎప్పుడూ అయనను చూడని ప్రజలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీళ్లు […]
అమరావతి- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అరుదుగా నవ్వుతారు. ఎందుకో ఏమోగాని ఆయన ఎక్కువగా సీరియస్ గానే ఉంటారు. చాలా తక్కువ సందర్బాల్లో నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతారు చంద్రబాబు. తాజాగా చాలా కాలం తరువాత చంద్రబాబు పగలబడి నవ్వడం అందరిని ఆకట్టుకుంది. ఈ ఘటన చంద్రబాబు నిరసన దీక్షలో చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్షలో చివరి రోజు ఓ టీడీపీ మహిళా కార్యకర్త స్టేజీ మీద నవ్వులు […]
అమరావతి-న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి దూసుకెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్లో ఉన్న వాహనాల అద్దాలు పగలగొట్టారు. విజయవాడలోని పట్టాభి రామ్ ఇంటిపై దాడులకు పాల్పడిన […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రజకీయం భలే విచిత్రంగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ప్రతి పక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత […]
హైదరాబాద్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తానకు కరోనా సోకిందని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వార తెలిపారు. ఐతే ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటూ క్షేమంగానే ఉన్నానని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కు కరోనా అని తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆరా […]
హైదరాబాద్- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు తర్జన భర్జన పడుతున్నారు. కర్నూలులో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైన నేపధ్యంలో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల […]
కర్నూలు- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలులో ఎన్ 440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు చంద్రబాబు పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల […]
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించేందుకు అర్హతలేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకు ఊరట లభించింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన […]