ఆవుపేడకు డిమాండ్ బాగా పెరిగింది. ఇ–కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయికి చేరింది ఆవుపేడ ఉత్పత్తుల మార్కెట్. ఒకప్పుడు ఆవు పేడతో చేసిన ఉత్పత్తుల మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితంగా ఉండేది. రోజురోజుకు ఇవి ఆన్లైన్ మార్కెట్ లో అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. దీంతో మహిళల సంపాదన ఇంటికి చక్కటి ఆదాయ వనరుగా మారింది. ఆవు పేడతో పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్ ఫోన్స్టాండ్లు, నర్సరీ పాట్స్ వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్ […]
ఛత్తీస్గడ్లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పేడ చోరీ కావటం సంచలనమైంది. మన దేశంలో ఇది బాగానే […]
సర్గజ్ జిల్లాలోని ముత్కి గ్రామానికి చెందిన కిషన్ రామ్ రాజ్వాడా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తుండగా తన ఇంటి ముందు నిలిచిన నీళ్లను తీసేందుకు బయటకు వచ్చాడు. ఇంతలో అతడు పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు శబ్దం విని కుటుంబ సభ్యులు అరవగా.. ఇరుగుపొరుగువారు, ఊరిపెద్దలు అక్కడకు చేరారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించకుండా ఆవుపేడతో తమకు తోచిన ట్రీట్మెంట్ చేశారు. కిషన్ శరీరం మొత్తాన్ని పేడలో ముంచి తల భాగాన్ని మాత్రమే […]
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఔషధాలు రాలేదు. వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండడంలేదు. శరీరంపై గో మూత్రం, పేడ పూసుకుంటే కోవిడ్ రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గోశాలలకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆవుపేడను మూత్రమిశ్రమంతో కలిపి ఒంటికి పూసుకొని అది ఎండిపోయే వరకు ఆశ్రమంలో వేచి ఉంటారు. అనంతరం ఆశ్రమంలో ఆవును కౌగిలించుకుంటారు. అనంతరం పాలు లేదా […]