పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి. ఇటీవల బంధువుల్లో ఒకరిది గృహ ప్రవేశం ఉండడంతో కోనసీమ జిల్లాలోని మలికిపురం వెళ్లింది. చుట్టాలతో కలిసి ఆనందంగా ఆడిపడింది. కానీ, ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో బంధువులంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు..
చిన్న పిల్లల నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడదైతే చాలు, వారిపై తమ కోరికలను తీర్చుకుంటున్నారు కామాంధులు. కాదంటున్న వారిపై కక్ష పెంచుకుని వారిపై అమానుషాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో మరో మహిళ కామాంధులకు బలైపోయింది.
మనం బతుకుంది సోషల్ మీడియా యుగంలో. మన జీవితంలో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నాం. చాలా మంది.. తమ రోజులో అధిక భాగానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందుకు వేసి.. ప్రైవేట్ పనులను కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇటీవల కోనసీమ జిల్లాలోని ఓ మహిళ యువకుడి మర్మాంగంపై దాడి చేసిన విషయం మన అందికీ తెలిసిందే. అయితే ఈ ఘటనతో మీడియాలో అనేక కథనాలు వెల్లువడ్డాయి. ఆ మహిళ ఉద్దేశపూర్వకంగా అతని మర్మాంగంపై దాడి చేసిందని, ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ ప్రియురాలు ఇలా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా దాడి చేసిన మహిళ స్పందించి అసలు నిజాలు బయటపెట్టింది. ఈ ఘటనలో ఏం జరిగింది? తాజాగా ఆ మహిళ చెప్పిన […]