దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి 27) లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఐదోసారి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా పెంపుతో రాజధాని డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.11, […]
న్యూ ఢిల్లీ- ప్రతి రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీల రోజు వారి రివ్యూలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో పెట్రోల్, […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం […]
బిజినెస్ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ శనివారం కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధర 35 పైసల చొప్పున పెరిగింది. గత సంవత్సరం 2020 మే ప్రారంభం నుంచి గమనిస్తే లీటరు పెట్రోల్ ధర 36 […]
న్యూ ఢిల్లీ- నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులోను పెట్రోల్, డీజిల్ ధరలైతే ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటింది. దీంతో మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఐతే ప్రతి రోజు ఎంతో కొంత పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. ఈరోజు ప్రభుత్వ చమురు సంస్థలు వాహనదారులకు శుభవార్త చెప్పాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు […]
బిజినెస్ డెస్క్- భారత్ లో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. గత వారంలో వరుసగా నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు శని, ఆదివారాలు కాస్త విరామం ఇచ్చాయి. మళ్లీ నిన్నటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. సోమవారం పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్పై 33 పైసల చొప్పున పెంచాయి. తాజాగా ఈ రోజు మంగళవారం మళ్లీ పెట్రోల్ పై […]
న్యూ ఢిల్లీ- గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిల్ ధర లీటరుకు 16 పైసలు పెరిగింది. గత నెల 15వ తేదీన పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ను 14 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు […]