నిత్యం ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
తెల్లారితే పెళ్లి కావడంతో వధువు, వరుడు తల్లిదండ్రులు చకచక పెళ్లి పనులు పూర్తి చేశారు. ఇరువురి బంధువులు అంతా చేరుకున్నారు. అంతలోనే వరుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడీగా ఉంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపైమరొకరు విమర్శినాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కచ్చితంగా టీడీపీ గెలిచే తీరాలనే పట్టుదలతో తనదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఒకవైపు అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడుతున్నే మరోవైపు జిల్లా వారీగా సమావేశాలతో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతూ ఉన్నారు. అలానే ప్రభుత్వాపై రాష్ట్రవ్యాప్తంగా […]
గోదావరి జిల్లాలలో ప్రతీకార రాజకీయాలకి తావు లేదు. కానీ.., ఇది నిన్నటి మాట. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం వర్గ పోరుతో భగ్గుమంటోంది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ వర్గ పోరు ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రగులుతున్న దెందులూరులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ యాంకర్ జాఫర్ […]