సన్ రైజర్స్ పరువు ఎవరో తీయాల్సిన అవసరం లేదు. వీళ్లకే వీళ్లే పోగొట్టుకుంటున్నారు. తాజాగా దిల్లీతో మ్యాచ్ లోనూ సేమ్ అదే జరిగినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కెప్టెన్ మార్క్రమ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
సన్ రైజర్స్ ఓడిపోయింది. అయితే గెలిచిన దిల్లీ జట్టు కెప్టెన్ వార్నర్ ని చూస్తే.. ఈ మ్యాచ్ తో పగ తీర్చుకున్నాడా అనిపించింది. ఇంతకీ అదేంటో తెలియాలా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది ఢిల్లీ. కాగా ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ తన పాత హోం టీమ్పై చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో SRH బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 92 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కాగా.. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వార్నర్ ఆడిన […]