ఐపీఎల్ 2022లో భాగంగా ఏప్రిల్ 22న రాజస్థాన్ – ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆఖరి ఓవర్ లో చోటుచేసుకున్న ‘నో బాల్‘ వివాదం కాస్తా.. వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఆటగాళ్లను డగౌట్ కు పిలిచే దాకా వెళ్ళింది. తాజాగా ఈ ఘటనపై ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. కరోనాతో హోటల్ కే పరిమితమైన పాంటింగ్ ఆ సమయంలో […]
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగి ఆఖరికి వివాదానికి తెరలేపింది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్ లో 36 పరుగులు కావాల్సి ఉండగా.. ఒబెడ్ మెకాయ్ వేసిన మొదటి మూడు బంతులను సిక్స్లుగా మలిచిన రోవ్మెన్ పావెల్ మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. అయితే, హై ఫుల్ టాస్గా వేసిన మూడో బంతిని ఫీల్డ్ అంపైర్లు నో బాల్గా ప్రకటించకపోవడం వివాదానికి కారణమైంది. ఢిల్లీ కెప్టెన్ […]
ఐపీఎల్ 2022 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం(ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో గెలుపోటముల కంటే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన హంగామాపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతికి ఒబెడ్ మెక్కాయ్ వేసిన హై ఫుల్ టాస్ను అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడంతో ఈ రచ్చ జరిగింది. కెప్టెన్ పంత్.. ఇక ఆట ఆపేసి వచ్చేయాలంటూ బ్యాటర్స్ ను రమ్మనగా.. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ […]
ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ మంచి జోరు మీద నడుస్తోంది. రెండు బిగ్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆటతో పాటు వివాదంతో బాగా హైలెట్ అయింది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన హైడ్రామా.. టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా మారింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీకి విజయం కోసం 36 పరుగులు […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ వివాదంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన దశలో మెకాయ్ బౌలింగ్లో తొలి రెండు బంతులను ఢిల్లీ ఆల్రౌండర్ పావెల్ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని మెకాయ్ ఫుల్ టాస్గా వేశాడు. ఆ బంతి పావెల్ […]
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ క్రికెట్ లీగ్ కు లేని ఆదరణ, ఫాలోయింగ్ ఐపీఎల్ సొంతం. ఒక లీగ్ మ్యాచ్ లా కాకుండా.. ఐసీసీ మ్యాచ్ తరహాలో ప్రేక్షకాదరణ ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మక లీగ్ పై ప్రస్తుతం ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత క్రేజ్, ఆదరణ ఉన్న ఐపీఎల్ మ్యాచ్లలో అపైర్లు తీసుకునే నిర్ణయాలు ఎంతో దారుణంగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్ […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ వివాదంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చివరి ఓవర్లో ఢిల్లీ 36పరుగులు చేయాల్సిన పరిస్థితి.. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్ బౌలింగ్కు దిగాడు. క్రీజులో ఢిల్లీ ఆల్రౌండర్ రోవ్మెన్ పావెల్ ఉన్నాడు. మెక్కాయ్ వేసిన మొదటి బంతికి పావెల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. […]