దేశంలో రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Rఇటీవల ఆకాశ మార్గాన వెళ్తున్న విమానాలు, హెలికాప్టర్లు పలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఇటీవల వరుసగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు విమానాలు, హెలికాప్టర్లు టెక్నికల్ ఇబ్బందులు, ప్రకృతి వైపరిత్యాలకు గురై ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పైలెట్లు ముందుగానే జరగబోయే ప్రమాదాలను గుర్తించి సెఫ్టీగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పంట పొలాల్లో విమానాలు, హెలికాఫ్టర్ లు కూలిపోయిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఆయా సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. తాజాగా నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ స్పాట్ లోనే చనిపోయారు. అయితే.. ఈ చాపర్ ఎక్కడ నుంచి వచ్చింది? ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది? విషయం తెలియగానే అక్కడికి స్థానికులు పెద్ద […]