సాధారణంగా అధికారులు తమ కింది ఉద్యోగులు విధులు సంక్రమంగా నిర్వర్తించకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఆ తర్వాత కూడా మళ్లీ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు జారీ చేస్తారు. కానీ ఓ కలెక్టర్ తన పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు కింది స్థాయి ఉద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ప్రభుత్వ […]
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డోసులు రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇటీవల న్యూజిలాండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఒకే రోజులో 10 డోసులు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది నిజమా కాదా అనే సందేహంతో.. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు ప్రారంభించింది. సదరు వ్యక్తి ఎందుకు పదిసార్లు వాక్సిన్ వేయించుకున్నాడో ఇంకా తెలియలేదు. కానీ […]
దేశంలో కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 131.99 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కరోనా కట్టడి చేయడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతుంటే.. కొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.. లేనిపోని అపోహలతో భయపడిపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎంత అవగాహన చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. కొన్ని రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొన్ని నజరానాలు, […]
హైదరాబాద్- కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ ఒక్కటేనని వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఐతే మన దేశంలో 140 కోట్ల మేర జనాబా ఉండటంతో అందుకు అనుగునంగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావడం లేదు. మన దేశంలో రెండు కంపేనీలు సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నా.. సగం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో కరోనా టీకా కోసం అంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్ లో ఇప్పటి వరకు సుమారు 20 […]