ఆమె పేరు జయమ్మ. ఆర్థింకగా బలంగా ఉండడంతో గ్రామంలోని కొంతమందికి అప్పలు ఇచ్చేది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ అడవిలో శవమై కనిపించింది. ఆమెను చంపింది ఎవరో తెలుసుకుని పోలీసులు షాక్ గురయ్యారు.
ఆ మహిళకు భర్త అంటే ప్రాణం. ఆమె భర్త మాత్రం ప్రియురాలితో ఎంజాయ్ చేసేవాడు. అసలు విషయం భార్యకు తెలియడంతో కోపంతో ఊగిపోయి భర్తకు వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే.. ఆ మహిళ చివరికి భర్త చేతిలో హత్యకు గురైంది.
పెళ్లయి మూడేళ్లు ఎంతో అందంగా సాగుతుందనుకుంది. కానీ, భర్త రూపంలో ఓ నరక కూపం ఆమెను చుట్టుముట్టింది. నిత్యం వేధించసాగింది. ఆ భర్త తన భార్యను దారుణంగా హింసించాడు. చివరకు ఎంతకు తెగించాడంటే..
అతడు పైప్లైన్ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. అనవసరంగా ఎవ్వరి జోలికీ వెళ్లే వాడు కాదు. అలాంటి అతడ్ని ఇలా చేయని తప్పుకు బలి తీసుకోవటం అత్యంత పాశవికంగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు.